జోరు వానలు.. వరదలు బీభత్సం (వీడియో)

85చూసినవారు
భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దాంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ పూట గడుపుతున్నారు. పాడేరు, ముంచింగిపుట్టు, పెదబయలు, జి.మాడుగులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికి మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్