స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే: సీఎం జగన్

81చూసినవారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే: సీఎం జగన్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది తానేనని గాజువాక సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు. పొరపాటున కూటమికి ఓటేస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే. విశాఖ రైల్వే జోన్ కు భూములు మేం ఇచ్చినా తీసుకోలేదు. మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి డ్రామాలు ఆడుతున్నారు' అని సీఎం ఆరోపించారు.

సంబంధిత పోస్ట్