ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు (వీడియో)

77చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా గాంధీపురం బస్టాండ్ వద్ద తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గాంధీపురం బస్ స్టేషన్‌లో ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉన్నారు. అప్పుడు అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. రోడ్డుు పక్కనే నిలబడి ఉన్న ప్రభుత్వ బస్సును తప్పించబోయి అదుపుతప్పింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లి, వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్