82 మార్కులు వస్తే 18 వేశారు!

525చూసినవారు
82 మార్కులు వస్తే 18 వేశారు!
పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఒక ఎగ్జామినర్ తప్పిదం బయటపడింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన అంజికి పది ఫలితాల్లో తెలుగులో 98, హిందీలో 89, మ్యాథ్స్‌లో 92, సైన్స్‌లో 87, సోషల్‌లో 86 మార్కులు సాధించాడు. కానీ ఇంగ్లీష్‌లో 18 మార్కులే వచ్చాయి. మెరిట్ విద్యార్థికి తక్కువ మార్కులు రావడంతో టీచర్లు అతడికి ధైర్యం చెప్పారు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయగా.. ఫలితాల్లో 82 మార్కులు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్