ఓడితే దేశం విడిచి పారిపోవడమేనా..?

571చూసినవారు
ఓడితే దేశం విడిచి పారిపోవడమేనా..?
ఏపీలో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు అంతా విదేశాలకు పారిపోవడమే అని చాలా కాలంగా టీడీపీ నేతలు అంటూ వస్తున్నారు. బడా నేతలు కూడా ఈ విషయంలో ఉన్నారు. ఇక వైసీపీ దుకాణం బంద్ అవుతుందని వారంతా తలదాచుకోవడానికి దేశం విడిచిపోతారు అని టీడీపీ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇక వైసీపీ నేతలు కూడా అంతకు అంతే అన్నట్లుగా ఉన్నారు. ఈసారి వైసీపీ గెలిస్తే మాత్రం టీడీపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటున్నారు. ఈసారి అంతా వేరే లెవెల్ అని చెబుతున్నారు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే..!

సంబంధిత పోస్ట్