బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని జుహులో ఏర్పాటుచేసిన బూత్లో ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నా దేశం ఇంక బలపడాలి. అభివృద్ధి చెందాలి. దానిని దృష్టిలో పెట్టుకొని ఓటేశా. ప్రజలు కూడా తమకు నచ్చిన వ్యక్తికి ఓటేయాలి’ అని చెప్పుకొచ్చారు.