టీచర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

59చూసినవారు
టీచర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉపాధ్యాయుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురాబోతుంది. దీని కోసం అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఉపాధ్యాయులు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ వరకు మారుమూల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పని చేసేలా ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు ఉన్న ప్రాంతాలను 4 కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్