భార్య మాట వినడంలేదని సుత్తితో కొట్టిచంపిన భర్త

79చూసినవారు
భార్య మాట వినడంలేదని సుత్తితో కొట్టిచంపిన భర్త
భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. రంగారెడ్డి(D) నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరిక్రిష్ణారెడ్డి వివరాల ప్రకారం.. MBNR జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస సాగర్, క్రిష్ణవేణి(32) దంపతులు వలసవచ్చి హైదర్షాకోట్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, భార్య చెప్పిన మాట వినటం లేదని ద్వేషంతో.. మంగళవారం నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తి కొట్టి చంపేసి పిల్లలను తీసుకుని పీఎస్ లో లొంగిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్