రాష్ట్రాన్ని జె-గ్యాంగ్ గంజాయిమయం చేసింది: నారా లోకేశ్

3255చూసినవారు
రాష్ట్రాన్ని జె-గ్యాంగ్ గంజాయిమయం చేసింది: నారా లోకేశ్
రాష్ట్రాన్ని జె-గ్యాంగ్ గంజాయిమయం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వీఆర్ అపార్ట్‌మెంట్ నివాసితులతో నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం నివాసం సమీపంలోనే గంజాయి దొరుకుతున్నా.. ఆయన స్పందించడం లేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్