పెన్షన్ సొమ్ము కోసం 2 కి.మీ పాకుతూ వెళుతున్న 80 ఏళ్ల బామ్మ (వీడియో)

76చూసినవారు
తన పెన్షన్ సొమ్ములు తీసుకోవడానికి ఓ వృద్ధురాలు 2 కిలోమీటర్లు పాకుతూ వెళుతున్న హృదయాన్ని కలిచి వేసే ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కియోంజర్‌ జిల్లా రైసువాన్ గ్రామానికి చెందిన పాతూరి దేహ్రి (80) టెల్కోయ్ బ్లాక్‌లోని పంచాయతీ కార్యాలయానికి దాదాపు 2 కిలోమీటర్లు వెళ్లి పెన్షన్ తీసుకుంటుంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమె కింద కూర్చొని పాకుతూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్