కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఏర్పాటు

66చూసినవారు
కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఏర్పాటు
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లడ్డూలో కల్తీ జరిగిందా? లేదా? అనే నిజాలు తేల్చడానికి ఈ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్