మోదీకి వారసుడు జగన్: షర్మిల

65చూసినవారు
మోదీకి వారసుడు జగన్: షర్మిల
YSR మానసపుత్రిక ఫీజు రీయింర్స్మెంట్ పథకాన్ని వైసీపీ హయాంలో నీరు గార్చారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్టుచేటని అన్నారు. 'వైఎస్సార్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు' అని షర్మిల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్