వైసీపీ అధినేత జగన్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్కు ఇంకా తత్వం బోధపడలేదు. ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారు. వినుకొండ హత్యకు రాజకీయ రంగు పులిమారు. అవాస్తవాలతో కుట్రకు తెరలేపుతున్నారు.