జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

60చూసినవారు
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
జపాన్‌లో భూకంపం సంభవించింది. ఇజు ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌‌పై 5.6 భూకంప తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఒక మీటరు పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అయితే భూకంపం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఐలాండ్ నివాసితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్