జగన్ తిరుమలకు వెళ్తారు: అమర్నాథ్

63చూసినవారు
జగన్ తిరుమలకు వెళ్తారు: అమర్నాథ్
వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరుమలకు వెళ్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లడం అనేది జరగని పని అని ఆయన అన్నారు. సమయం చూసుకుని జగన్ మళ్లీ తిరుమలకు వెళ్తారని తెలిపారు. అప్పుడు జగన్‌ను ఎవరు అపుతారో చూస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను సీఎం చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్