AP: రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కార్యదర్శిగా డాక్టర్ హరి జవహర్లాల్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్ కార్యదర్శిగా డాక్టర్ హరి జవహర్లాల్ నియమితులైన విషయం తెలిసిందే.