జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

67చూసినవారు
పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తొలిసారిగా స్పందించారు. తన ట్రావెల్స్, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ నెల 24న అనంతపురం వన్‌టౌన్‌లో అప్పటి మంత్రి పేర్ని నాని, ఐపీఎస్ సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్