జనసేనలో చేరికలు మాపై విశ్వాసాన్ని మరింత పెంచాయి: పవన్‌

65చూసినవారు
జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముద్రగడ క్రాంతి, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, నలుగురు జగ్గయ్యపేట మున్సిపల్‌ కౌన్సిలర్లు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా శనివారం పవన్‌ మాట్లాడుతూ సామినేని ఉదయభానుపై నమ్మకం ఉంచి ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్