తెదేపాలోకి చేరికలు

1067చూసినవారు
జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల నగరపంచాయతీ పరిధిలోని న్యూకాలనీలో 10 కుటుంబాలు తెదేపాలో చేరాయి. బుధవారం పట్టణంలో న్యూకాలనీలో వారికి తెదేపా కండువా కప్పి భూపేష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తెదేపా గెలుపు చారిత్రాక అవసరమని తెలిపారు. నాయకులు మోహన్రెడ్డి రమేష్ రెడ్డి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్