మాదకద్రవ్యాల నిర్మూలనకై కరపత్రాలు పంపిణీ

79చూసినవారు
మాదకద్రవ్యాల నిర్మూలనకై కరపత్రాలు పంపిణీ
జే. బీ. వీ. ఎస్. ది ప్రజర్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై ఆదివారం చెన్నూరులో కరపత్రాలు పంపిణీ చేశారు. జే. బీ. వీ. ఎస్. ది ప్రజర్వర్ సేవా సమితి వ్యవస్థాపకుడు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అయిన అశోక్ మాట్లాడుతూ మత్తు మాదకద్రవ్యాల వల్ల యువత తప్పుదోవ పడుతున్న ఈ తరుణంలో మాదిగ ద్రవ్యాలను మూలనకై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భరత్, శ్రీకాంత్, అరుణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్