తోపులాటలో వ్యక్తి మృతి

64చూసినవారు
తోపులాటలో వ్యక్తి మృతి
కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ, తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) అనే వ్యక్తి మృతి చెందాడు. బావా బామర్దుల భూమి తగాదా విషయంలో వాదోపవాదాలు తోపులాట విషయంలో చాతి నొప్పితో క్రిందపడ్డ వ్యక్తి కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్