మాదక ద్రవ్యాలతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయి

69చూసినవారు
మాదక ద్రవ్యాలతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయి
యువత ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, వీటి వల్ల సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఎస్సై ప్రతాప్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కమలాపురం వివేకానంద పాఠశాలలో జిల్లా స్వచ్ఛంద సంస్థల సమన్వ యంతో మదర్ థెరిసా సేవా సమితి అధ్వ ర్యంలో విద్యార్థులకు గంజాయి, మత్తు మాద కద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మదర్ తెరిసా ఫౌండేషన్ నిర్వాహకుడు విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్