భారతి సిమెంట్ పరిశ్రమలో భద్రతా వారోత్సవాలు
53వ జాతీయ భద్రతా వారోత్సావాల ముగింపు వేడుకలు కమలాపురం మండలంలోని భారతి సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటి చీఫ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ కె. క్రిష్ణమూర్తి పాల్గొన్నారు. భద్రతా పతకాన్ని ఎగురవేసి, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భద్రత కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యముగా ఉంటే భద్రతగా పని చేయగలరని అన్నారు.