తొండూరులో అలరించిన మహిళల కోలాటం

50చూసినవారు
దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు భాగంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ మొదటి 3రోజులు పార్వతిదేవికి 3రోజుల లక్ష్మీ దేవికి 3రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యoగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. తొండూరు మండలం అగడూరు గ్రామంలో వెలసిన మారెమ్మ తల్లి కి మహిళలు శనివారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోలాటం తో అలరించారు.

సంబంధిత పోస్ట్