పులివెందుల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

81చూసినవారు
పులివెందుల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
పులివెందుల పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి బాధిత లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన కొంత మంది వ్యక్తులు అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందారు. వీరందరికీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సీఎం సహాయనిధి రూ. 10లక్షల చెక్కులను మంజూరు చేయించారు. దీంతో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్