రైల్వే ట్రాక్ కోసం సర్వే

1090చూసినవారు
లింగాల, కడప జిల్లా ముద్దనూరు
నుంచి పులివెందుల, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ, పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే మార్గం కోసం ఫైనల్ లోకేషన్ సర్వే పనులు వేగవంతమయ్యాయి. 110 కి. మీ రైల్వే ట్రాక్ కోసం ఆదివారం నాలుగు సర్వే బృందాలు యంత్రాల సాయంతో 30 అడుగుల లోతుతో మట్టి నమూనాలు సేకరిస్తు న్నారు. ప్రస్తుతం లింగాల మండలం ఇప్పట్ల, నల్లపు
రెడ్డి పొలాల మార్గాల్లో సర్వే పనులు జరుగుతు న్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్