![ప్రవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టాలి ప్రవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టాలి](https://media.getlokalapp.com/cache/d8/7d/d87da6c26b49523afc64dceddc30be8d.webp)
ప్రవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టాలి
పులివెందుల నియోజకవర్గం అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవో జి. కిష్టప్పకి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కోశాధికారి రాఘవేంద్ర రెడ్డిలు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు.