కే. కందులవారి పల్లిలో రోడ్ షో నిర్వహించిన కస్తూరి

75చూసినవారు
చిట్వేలి మండలం కే. కందులవారి పల్లిలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్ షో నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గ్లాసు గుర్తుకు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చిట్వేలి మండల టిడిపి అధ్యక్షులు కేకే చౌదరి, మాజీ అధ్యక్షులు లారీ సుబ్బరాయుడు, ఏదోటి రాజశేఖర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్