ఓబులవారి పల్లి: విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఎల్ఏ

68చూసినవారు
ఓబులవారి పల్లి: విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఎల్ఏ
ఓబులవారి పల్లి మండలం మంగంపేట యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతగా నిలిచిన జట్లకు ఆదివారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, ముక్కా సాయి విశాల్ రెడ్డి మొదటి బహుమతి రూ. 35 వేలు మంగంపేట పవర్ స్టార్స్ కు, రన్నర్ నిలిచిన అరవింద్ బాయ్స్ హైదరాబాద్ కు రూ. 20 వేలు, మూడవ బహుమతి మాధవరం పోడు బాయ్స్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్