ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

72చూసినవారు
ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును జమచేయకుండా నిలువరిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. నిధుల పంపిణీపై ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్