తెలంగాణ, కర్ణాటక ఓటర్లకు శుభవార్త

51చూసినవారు
తెలంగాణ, కర్ణాటక ఓటర్లకు శుభవార్త
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో ద.మ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీకి వచ్చే 22 రైళ్లలో వచ్చే 3 రోజులు అదనపు కోచ్లు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ ట్రైన్స్ లిస్టును పైన ఫొటోలో చూడొచ్చు. అలాగే ఓటర్ల కోసం 3 రోజులు హైదరాబాద్ నుంచి 199, బెంగళూరు నుంచి 95 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్