టీడీపీ అధినేత చంద్రబాబు పలువురు నేతలకు కీలక పదవులు అప్పగించారు. టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్, టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా గండి బాబ్జి, టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బివి. రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సి.ఎం. సురేష్, మన్నె సుబ్బారెడ్డిని నియమించారు.