జనసేనలోకి కోలగట్ల వారసురాలు?

80చూసినవారు
జనసేనలోకి కోలగట్ల వారసురాలు?
ఏమిటో వైసీపీకి రోజులు ఏ విధంగానూ కలసి రావడం లేదు అని అంటున్నారు. పార్టీలో కీలకమైన వారే గడప దాటేస్తున్నారు. వారే పార్టీకి తలాఖ్ చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నేతగా ఉన్న‌ కోలగట్ల వీరభద్రస్వామి గత కొన్నాళ్ళుగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయ‌న త‌న రాజ‌కీయ వార‌సురాలు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి కోసం జ‌న‌సేన‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్