విడదల రజిని అధికార దుర్వినియోగంపై మరో ఫిర్యాదు

50చూసినవారు
విడదల రజిని అధికార దుర్వినియోగంపై మరో ఫిర్యాదు
మాజీ మంత్రి విడదల రజిని అధికార దుర్వినియోగంపై మరో ఫిర్యాదు నమోదైంది. విడదల రజిని సహకారంతో ఆమె బంధువు చిలకలూరిపేటలోని శ్రీశారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి.. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన నిధులను స్వాహా చేశారంటూ ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్