ముమ్మిడివరం: పాత ధరకే మద్యం అమ్ముతున్నారంటూ ఆవేదన

50చూసినవారు
ముమ్మిడివరంలో నూతన ప్రైవేటు మద్యం దుకాణాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అయితే పాత రేట్లకే మద్యం విక్రయిస్తున్నారని, ధరలు తగ్గించలేదని మందుబాబులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. క్వార్టరు మద్యం బాటిల్ రూ. 99కే ఇస్తారని అనుకున్న మందుబాబులకు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారుల వల్ల జేబులు ఖాళీ అవుతాయని వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్