పెద్దాపురం డివిజన్ లో 19, 926 పట్టభద్రుల ఓటర్లు

85చూసినవారు
పెద్దాపురం డివిజన్ లో 19, 926 పట్టభద్రుల ఓటర్లు
పెద్దాపురం డివిజన్ లో 19, 926 పట్టభద్రుల ఓట్లర్లు ఉన్నారని పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి తెలిపారు. గురువారం ఆమె పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు పెద్దాపురం డివిజన్ లో 11 మండలాల్లో 31 పోలింగ్ స్టేషన్ ల పరిధిలోని 19, 926 పట్టభద్రుల ఓట్లర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు. అందులో పురుషులు 13, 296 మంది కాగా, మహిళలు 6, 631 మంది, ట్రాన్స్ జెండర్లు ఇద్దరు ఉన్నారని ఆమె మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్