ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిoచాలి

63చూసినవారు
పౌష్టికాహర అవసరాలను తెలుసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు అందరూ కృషి చేయాలని పెద్దాపురం ఐసీడీఎస్ సీడీపీవో జీ.ఉషా పేర్కొన్నారు. పౌష్టికాహర మాసో త్సవాలలో భాగంగా శనివారం సామర్లకోట గణపతినగరం అంగన్వాడీ కేంద్రంలో అవగాహనా సదస్సు సూపర్వైజర్ సుల్తానా బీబీ అధ్యక్షతన నిర్వహించారు. పౌష్టికాహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను సమగ్రంగా సీడీపీవో ఉషా వివరించారు.

సంబంధిత పోస్ట్