అక్రమ చెరువులు తొలగించాలని కోరుతూ భారీ ర్యాలీ

81చూసినవారు
ఎన్. జీ. టీ తీర్పును అమలు చేయాలని, అక్రమ చెరువులను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మన ఊరు. మన అంతర్వేది కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకుందాం-మన రాజోలు దీవిని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. జంతువులు-పక్షులు-పర్యావరణం పరిరక్షణ టీమ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్