మలికిపురం: గ్రామాభివృద్ధిలో ప్రజలు మమేకం కావాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
గ్రామాభివృద్ధిలో ప్రజలు కూడా మమేకం కావాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మలికిపురం మండలంలోని గొల్లపాలెం, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, బట్టేలంక గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణాలకు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఎంపీపీ మేడిచర్ల వెంకటసత్యవాణి, మార్క్ ఫెడ్ డైరెక్టరు గుండుబోగుల పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్