వరదలతో రైతులకు తీవ్ర నష్టం

61చూసినవారు
వరదలతో రైతాంగానికి తీరని నష్టం జరిగిందని సిపిఐ కేరళ ఎంపీ సంతోష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి ఏ పంటలు ఎంతవరకు నష్టపోయాయని అడిగి తెలుసుకు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపుకు గురైన పంట పొలాలను రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్