సిటీ అసిస్టెంట్ ప్లానర్ ఉద్యోగిపై దాడికి యత్నం

75చూసినవారు
మచిలీపట్నం తెలుగుదేశం పార్టీకి చెందిన 7వ డివిజన్ ఇంచార్జ్ పంచపర్వల్ల భారత్ కుమార్ కార్పొరేషన్ సిటీ అసిస్టెంట్ ప్లానర్ ఉద్యోగిపై బుధవారం దాడి చేసేందుకు యత్నం చేసారు. దాడి చేసేందుకు మీదకు వెళ్లడమే కాక నీ అంతూ చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సహ ఉద్యోగులు ఆ ఇన్చార్జిని అడ్డుకోవడంతో ఉద్యోగిపై బూతు వ్యాఖ్యలు మొదలు పెట్టాడు. మంత్రి స్పందించి నాయకునిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్