జిల్లాలో దివ్యాంగురాలికి మొదటి పెన్షన్ అందించిన మంత్రి

66చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో మొదటి పెన్షన్ 15 వేల రూపాయలను దివ్యాంగురాలు సినిమా పర్వీన్ కు అందించారు. వైసిపి హయాంలో అనేకమంది వృద్ధులకు పెన్షన్ ను కక్షపూరితంగా తీసివేయడం జరిగిందని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్