మూడు కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం జక్కంపూడి కాలనీకి వెళ్లే వాహనాలు నీటిలో నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కున్నారు.

సంబంధిత పోస్ట్