పోలీసుల అదుపులో గంజాయి విక్రయదారులు

50చూసినవారు
పోలీసుల అదుపులో గంజాయి విక్రయదారులు
విజయవాడ నగరంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను నున్న పోలీసులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడకు చెందిన దేవాన్, జ్ఞాన దీప్, ధనుష్లను పోలీసులు అదుపులోని తీసుకొని విచారించగా, గంజాయి కి బానిసై గంజాయి కి అలవాటు పడి, కేజీ పైన గంజాయిని తరలిస్తున్న సమయంలో అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకే ముగ్గురిని అదుపులోనికి తీసుకొని విచారించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్