ఎట్టకేలకు చెట్లకు రంగులు వేస్తున్నారు

1068చూసినవారు
ఎట్టకేలకు చెట్లకు రంగులు వేస్తున్నారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని వేకనూరుతోపాటు వివిధ గ్రామాల్లో ఉన్న చెట్లకు సోమవారం రంగులు వేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దివిసీమ ప్రాంతానికి వచ్చిన సమయంలో చెట్లకు వైసీపీ రంగులు వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రహదారుల వెంబడి ఉన్న చెట్లకు రంగులు వేసే కార్యక్రమానికి సిబ్బంది సిద్దమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్