కృష్ణా నదీ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

57చూసినవారు
కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి కోరారు. ఆదివారం మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ నుండి 4 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకోటేశ్వరరావు, కూటమి నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్