రూ. 1. 80 లక్షలతో ప్రధాన రహదారి అభివృద్ధి: ఎమ్మెల్యే

59చూసినవారు
రూ. 1. 80 లక్షలతో ప్రధాన రహదారి అభివృద్ధి: ఎమ్మెల్యే
నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం నుంచి ఓఎన్జీసీ ప్లాంట్ వరకు రూ. 1. 80 లక్షలతో ప్రధాన రహదారి అభివృద్ధి చేయనున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అవనిగడ్డలో ఓఎన్జీసీ, ఆర్. అండ్. బీ అధికారులతో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వక్కపట్లవారిపాలెం నుంచి ఓఎన్జీసీ ప్లాంట్ వరకు రోడ్డు నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్