పులివెందులకు మాజీ సీఎం జగన్

566చూసినవారు
తాడేపల్లి నివాసం నుండి శనివారం రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం కు సతీ సమేతంగా మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కడపకు సతీ సమేతంగా జగన్ బయలుదేరి వెళ్లారు. పులివెందులలో మూడు రోజుల పర్యటన చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్