ఆత్మస్థైర్యంతో పరీక్షలు వ్రాయండి

76చూసినవారు
ఆత్మస్థైర్యంతో పరీక్షలు వ్రాయండి
బాపులపాడు జడ్పీ హైస్కూల్ ను సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి టి రమేష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయాందోళన విడనాడి, ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు సన్నద్ధం కావాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా విడుదలైన టెన్త్ హాల్ టికెట్స్ ను పరిశీలించారు. జూన్ మాసాంతానికి అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి హామీ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి బట్టు సురేష్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్