జై భారత్ నేషనల్ పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇంచార్జి రాజీనామా

59చూసినవారు
జై భారత్ నేషనల్ పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇంచార్జి రాజీనామా
2024వ సార్వత్రిక ఎన్నికలలో జై భారత్ నేషనల్ పార్టీ గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన యువ న్యాయవాది హేమంత్ కుమార్ అల్లూరి పార్టీకి రాజీనామా చేస్తూ మంగళవారం తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణకి వాట్సప్ మధ్యమానా పంపించినట్లు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో పార్టీ తరుపున అభ్యర్థిత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్